PPM: పార్వతీపురంలోని పార్వతినగర్లో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా నేత్ర వైద్యాధికారి జీరు నగేష్ రెడ్డి తెలిపారు. నీటి కాసుల వ్యాధి ఉన్నవారికి ఉచితంగా నిమ్స్ హాస్పిటల్లో శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. గ్లకోమా నివారణ కార్యక్రమంలో బాగంగా కంటి సమస్యలు పరిష్కరించాలని ఈ కార్యక్రమం అన్నారు.