BPT: కన్నతల్లిని కుమారుడు హత్య చేసిన ఘటన బాపట్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో పంచాయతీ గ్రీన్ అంబాసిడర్గా పనిచేస్తున్న రమణమ్మను తన కొడుకు జాలయ్య మద్యం మత్తులో గడ్డపారతో హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.