KDP: టెక్స్టైల్ ఎగుమతుల విజన్–2030 అమలుపై కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. జౌళి రంగాన్ని బలోపేతం చేసి, చేనేత ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని అధికారులకు సూచించారు. కొత్త యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వాలని, జిల్లాలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు. 2030కి రు.100 బిలియన్ లక్ష్యంలో జిల్లాల భాగస్వామ్యం అవసరమన్నారు.