SS: సింగనమలలోని అలంకరాయునిపేట గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొని, గ్రామ సమస్యల పరిష్కారం అభివృద్ధి పనుల వేగవంతంపై అధికారులతో చర్చించారు. అనంతరం తన నివాసంలో గ్రామస్తులతో సమావేశమై, రానున్న అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామ పురోగతికి పాటు పడుతానని తెలిపారు.