W.G: జిల్లా కలెక్టర్ శుక్రవారం భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వీఆర్వో, వీఆర్ఏల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచిస్తూ.. చిన్న సమస్యలను కూడా పట్టించుకోకపోతే అవి పెద్ద వ్యాధులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.