కోనసీమ: రాష్ట్ర ఐటి, మానవవనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి నారా లోకేష్ను అమరావతిలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసారు. కొత్తపేట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందించాలని కోరారు. నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
Tags :