SKLM: కవిటి మండలంలోని బొరివంక, మాణిక్యపురం 11కెవి ఫీడర్లో నిర్వహణ పనులు నిమిత్తం ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈ.ఈ యగ్నేశ్వరరావుకు తెలిపారు. బొరివంక, బొగిడియాపుట్టుగ, మునిపుట్టుగ, దూగానపుట్టుగ, మాణిక్యపురం, బల్లిపుట్టుగ, వరక, కుసుంపురం గ్రామాలకు వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.