ATP: కణేకల్లు మండలం యర్రగుంటలో శ్రీ యణేరంగస్వామి రథోత్సవం ఈ నెల 28న నిర్వహించనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ఊరేగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 24న ఎద్దుల పరశ, 27న ఉదయం 5 గంటలకు గంగపూజ, 28న సాయంత్రం శ్రీ యన్నప్ప తాత స్వామి బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.