NTR: గతంలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై పోలీసులు చర్యలు చేపట్టారు. వారిని తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.