BPT: సంతమాగులూరు మండలంలో విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మంత్రి గుట్టిపాటి కుమారుడు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చవిటిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 252 మంది విద్యార్థులకు, మిన్నేకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 102 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపధ్యాయులు, గామస్తులు పాల్గొన్నారు.