సత్యసాయి: నల్లమాడ మండలం రాగానిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మీపతి రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కదిరిలోని ఆయన నివాసానికి వెళ్లారు. లక్ష్మీపతి రెడ్డిని పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.