TPT: తిరుపతి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బాయిలర్ కోడి కిలో రూ.150, మాంసం రూ.280, స్కిన్ లెస్ రూ.300 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.240 చొప్పున అమ్ముతున్నారు. కేజీ మటన్ రూ.900గా ఉంది. కార్తీక మాసంలో ధరలు పెరగడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.