SKLM: ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.