NDL: డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో కర్ణాటక కు చెందిన ప్రమోద్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కర్నూలు మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం ఆసుపత్రికి పెళ్లి బాధితుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రమోద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.