VSP: మద్దిలపాలెంలోని శ్రీ భావన విద్యానికేతన్లో ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం మాట్లాడారు. ఎర్త్ డే అనేది సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసే రోజు అని పేర్కొన్నారు. భూమిపై ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ముప్పు అని హెచ్చరించారు.