SKLM: జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత రీ సర్వే జరగనున్నదని సర్వే, భూములు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. జ్యోషిత అన్నారు. ఈ మేరకు గురువారం మందస తహసీల్దార్ మిస్కా శ్రీకాంత్ ఆధ్వర్యంలో రీ సర్వేపై గ్రామ సర్వేయర్లకు రివ్యూ సమావేశం నిర్వహించారు. రీ సర్వే సమయంలో ఈకేవైసీ చేయాలని, రైతులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.