KRNL: హరిజనులను దేవాలయంలోకి ప్రవేశింపజేసిన ఘనుడు ఉద్యమ నాయకుడు పొట్టి శ్రీరాములు అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గుప్త పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఉద్యమాలు చేసి నిరసన తెలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.