NLR: గర్భవతులు తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలని CDPO సునీత తెలియజేశారు. గురువారం ICDS ప్రాజెక్టు ఆత్మకూరు పరిధిలోని సంగం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలను PMMVY ప్రోగ్రాం కింద నిర్వహించారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.