అన్నమయ్య: రాయచోటి మాసాపేటలోని మాండవ్య నది మరమ్మతు, సుందరీకరణ పనులకు గురువారం మంత్రి మండిపల్లి రూ.30 లక్షల నిధులతో శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో రాయచోటి మున్సిపాలిటీని నంబర్ వన్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Tags :