GNTR: తాడేపల్లి మున్సిపల్ మీటింగ్ హాల్లో బుధవారం SBI సౌజన్యంతో ఖాతాదారుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపి గ్రామీణ బ్యాంక్ అధికారిణి మౌనిక మాట్లాడుతూ.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ల్యాంప్ డైరెక్టర్ సాల్మన్ పాల్ బ్యాంకు సేవల గురించి వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించారు.