KDP: మార్చి 16 నుంచి కొనసాగుతున్న పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద పోలీసుల పర్యవేక్షణ పెంచారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై కఠిన తనిఖీలు, సెక్షన్ 144 అమలు, మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేశారు.