NLR: యువతకు ఉపాధి కల్పించేందుకు కోవూరులో ఉన్న భూముల్లో పరిశ్రమలు పెట్టాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో కోరారు. ఇఫ్కో కోసం సేకరించిన 2776 ఎకరాల్లో ఇప్పటి వరకు గమేశా, కోకాకోలా కంపెనీలు మాత్రమే వచ్చాయన్నారు. మిగిలిన భూముల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూములు 126 ఎకరాలు 13 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయన్నారు.