PPM: బొబ్బిలి, రామభద్రాపురం వేగవతి నదిపై నిర్మిస్తున్న పారాది వంతెన నిర్మాణా పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి. సి.జనార్ధన రెడ్డి ఆదివారం పర్యవేక్షించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఆనంతరం బొబ్బిలి వీణను స్థానిక ఎమ్మెల్యే రంగారావు బహుకరించారు.