ప్రకాశం: గిద్దలూరులో ఆదివారం శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు కూడా అర్పించిన వ్యక్తి శ్రీరాములు అన్నారు. యవత శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలని బీజేపీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ తెలిపారు.