E.G: యువత క్రీడల పై ఆసక్తి చూపాలని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కడియం MPP వెలుగుబంటి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కడియం మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య వాలీబాల్ క్రీడా పోటీలు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MPP పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచి విద్యతో పాటుగా క్రీడలో కూడా రాణించాలన్నారు.