ఉండి మండలం ఉణుదురు శివారు సాగపాడుకు చెందిన గోపే ఎడ్వర్డ్ రాజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా లభించింది. ఫార్మాస్యూటీ కల్ సైన్సెస్ విభాగంలోని డాక్టర్ P. శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజు తన పరిశోధన పూర్తి చేశాసారు. యాంటివైరల్ ఔషాదాలపై విశ్లేషణాత్మక, బయోఅనలిటీకల్ పద్ధతులు అభివృద్ధి ప్రమాణీకరణ, ఫార్మోకోకైనెటిక్ అధ్యాయనాలుపై చేశారు.