BPT: కాకుమాను మండలం కొండపాటూరులోని పోలేరమ్మ ఆలయానికి బాపట్ల భావనారాయణ స్వామి ఆలయం నుంచి సాంప్రదాయ సారెను అందించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు కానుకలను ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. గత 12 ఏళ్లుగా ఈ పరంపర కొనసాగుతోందని తెలిపారు. ఈ సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన జరగనుంది.