కడప: టీటీడీ మరియ జమ్మలమడుగు శ్రీవారి సేవ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మార్గశిర పౌర్ణమి సందర్బంగా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమ్మెత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నులపండుగగా జరిగినది. భక్తులు పెద్ద సంఖ్యల్లో గోవింద నామ స్మరణం చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.