SKLM: ఎట్టకేలకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగాన్ని దర్శించే వేలాదిమంది భక్తులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణ అధికారి ఏడుకొండలు ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ప్రసాద్ రాములు తెలిపారు. భక్తులకు గదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.