కృష్ణా: గుడివాడ రాజేంద్రనగర్లో ఆర్పీ రిలాక్స్ సెంటర్ను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. రిలాక్స్ సెంటర్ను ప్రారంభించడం ఎంతో శుభపరిణామమని శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి రిలాక్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.