NLR: కావలి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై దేవిక ఆధ్వర్యంలో జలదంకి మండలంలోని హనుమకొండ గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన జాన్ మురళి అనే వ్యక్తి వద్ద నుంచి 15 మద్యం బాటిల్లను అదుపులోకి తీసుకున్నారు. మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించారు.