KKD: పెద్దాపురంలో వైసీపీ విలేఖరుల సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. రంగంపేట మండలం దొడ్డిగుంటలో జరిగిన ఘటనలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు కేంద్రబిందువుగా మారిందని మండిపడ్డారు.