KDP: నూతనంగా ఎన్నికైన ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభపాలకవర్గం శుక్రవారం కొలువుదీరింది. అమ్మవారిశాలలో అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహనరావుతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA లింగారెడ్డి, మాజీ MLC పుల్లయ్య, మాజీ MPP రాఘవరెడ్డి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు.