కృష్ణా: రాష్ట్రంలోని ఇమామ్, మౌజన్కు తక్షణం పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ పిలుపుమేరకు సెప్టెంబర్ 8 ఉదయం 10 గంటలకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.