CTR: టీడీపీ నేతలపై డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేయడం అనైతికం, దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ఖండించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పారదర్శకంగా విధులు నిర్వహిస్తుండటంతో కక్ష సాధింపుల రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. డీప్ ఫేక్ దుష్ప్రచారాలతో వ్యక్తిత్వ హననం చేయాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు.