VSP: విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు శుక్రవారం రాత్రి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గణబాబులతో పాటు వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, దాడి రత్నాకర్ స్వాగతం పలికారు.