SkLM: అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించుకున్నారు. వైసీపీ నాయకుడు ఏడవకు సత్యారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోవాడ చక్కర కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వరావు అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరు సేవలను కొనియాడారు. ఈ వైసీపీ నాయకులు ఏడువాక సత్యరావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.