SKLM: రాష్ట్రంలో ఉన్న 4 RGUKT ట్రిపుల్ ఐటీ (IIIT)లోని ప్రవేశాలకు గత నెల 24వ తేదీని నోటిఫికేషన్ విడుదలైంది. 2025 – 26 ఏడాదికి పదో తరగతి పాసైన విద్యార్థులకు 6 ఏళ్ల బిటెక్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.rgukt.in వెబ్ సైట్, ఆన్లైన్లో ఈ నెల 20వతేదీ లోపు ఆప్లై చేసుకోవచ్చు. వివరాలకు అధికారిక వెబ్ సైట్ను చూడండి.