ప్రకాశం: కొండపి మండలం పెరిదేపిలో శనివారం టీడీపీ నాయకుడు మార్టూరు శేషయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి స్వామి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. పెరిదేపిలో టీడీపీ బలోపేతానికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.