KKD: గొల్లప్రోలు మండలంలో మిర్చి పంటకు ‘టొబాకో’ వైరస్ రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్త ఎస్విఎన్.శర్మ, ఏడీ స్వాతి రైతులకు సూచనలు చేశారు. దీని నివారణకు ఫిప్రోనిల్ 400 ఎంఎల్ లేదా ప్లోనికామిడ్ 60 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.