E.G: ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో జరుగుతున్న ACB సోదాలు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అర్ధరాత్రి వరకు ACB DSP కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. నేడూ సోదాలు జరగనున్నాయి. ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్స్, పెండింగ్ అప్లికేషన్స్, అక్రమ కట్టడాలకు చెందిన నోటీసుల ఫైళ్లను పరిశీలిస్తుంది.