JGL: కొడిమ్యాల మండలంలోని నల్లగొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారిగా వీ. అనూష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధికారులు, సిబ్బంది నూతన ఈవోకు శుభాకాంక్షలు తెలిపారు.