MHBD: గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వాలు పాటుపడాలని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపటి సైదులు కోరారు. ఆదివారం తొర్రూరులో జరిగిన గంగపుత్ర సంఘం విస్తృతస్థాయి సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ.. ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న గంగపుత్రులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు.