ELR: నూజివీడు మండలం తూర్పు దిగువల్లి గ్రామంలో ‘పండ్ల తోటలలో పండు ఈగ పర్యవేక్షణ, యాజమాన్య పద్ధతులు’ అంశంపై రైతులకు శనివారం అవగాహన ఏర్పాటు చేశారు. మామిడి పరిశోధనా శాస్త్రవేత్త రాధారాణి మాట్లాడుతూ.. మామిడి ఎగుమతులకు ఫ్రూట్ కవర్స్ తప్పనిసరిగా వినియోగించాలన్నారు. కవర్స్ వినియోగంతో తెగుళ్ల బారీ నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు.