SRPT: హుజూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవ్వాళ విద్యుత్ శాఖ ఏఈ రాంప్రసాద్తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల కౌన్సిలర్లు తమ పరిధిలోని విద్యుత్ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వార్డుల్లో అడ్డంకిగా ఉన్న మిడిల్ పోల్స్ తొలగించాలని కోరారు.