BDK: దమ్మపేట మండలంలో అంకమ్మ తల్లి తిరునాళ్లు శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి మాట్లాడుతూ.. అంకమ్మ తల్లి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంగా వర్ధిల్లాలని వేడుకున్నట్లు తెలిపారు.