స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాక IDFC ఫస్ట్ బ్యాంక్ పేర్లు పతనమయ్యాయి. ఒకనొకదశలో 20 శాతం పతనాన్ని చవిచూశాయి. చండీగఢ్ బ్రాంచ్లో రూ.590 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు బ్యాంక్ ప్రకటించింది. గవర్నమెంట్ ఖాతాల నిర్వహణలో ఈ మోసాన్ని గుర్తించినట్లు చెప్పింది. దీంతో ఇన్వెస్టర్ల ఆందోళనకు గురవ్వడంతో షేర్లు పతనానికి లోనయ్యాయి. ప్రస్తుతం ఒక్కో షేర్ రూ.70.75 వద్ద కొనసాగుతోంది.