GNTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉత్తరప్రదేశ్కు చెందిన యువ బైకర్ తాప్పీ ఉపాధ్యాయ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఒబేసిటీ ముక్త్ భారత్-మిషన్ హెల్తీ భారత్’ పేరిట చేపట్టిన తన బైక్ యాత్ర వివరాలను ఆమె ఆయనకు వివరించారు. 500కు పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.