W.G: జిల్లాలో మొత్తం 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోతకు సిద్ధమైన వరి పంటను పరిశీలించారు.