PPM: సీతానగరం మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిలకు గురవుతున్నామన్నారు. గురువారం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ముడుపుల పూజ కారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ప్రయాణికులు తెలిపారు. తీవ్ర ఎండలు దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు చొరవతీసుకొని బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.